జగన్ ను ప్రజలు అసహ్యించుకుంటున్నారు: టీటీడీపీ
- చంద్రబాబుపై జగన్ వ్యాఖ్యలు దారుణం
- జగన్ వ్యాఖ్యలను ప్రజలు అసహ్యించుకుంటున్నారు
- రాజకీయాలకు జగన్ అనర్హుడు
ఇదే సమయంలో టీఆర్ఎస్ ప్రభుత్వంపై వారు విరుచుకుపడ్డారు. దళితులపై కేసీఆర్ ప్రభుత్వం మొసలి కన్నీరు కారుస్తోందని అన్నారు. రాష్ట్రంలో రైతులు చాలా కష్టాలు పడుతున్నారని... ఏ పంటకూ బీమా అందడం లేదని విమర్శించారు. రైతులను ప్రభుత్వం ఎలా ఆదుకుంటుందో తెలపాలని డిమాండ్ చేశారు. రైతాంగానికి ప్రభుత్వం భరోసా ఇవ్వాలని అన్నారు.