Kodandaram: తెలుగు మహాసభలు అంత గొప్పగా ఏం జరగలేదు: కోదండరామ్

  • గత సభలకు, ఈ సభలకు తేడా లేదు
  • దశ, దిశ లేకుండానే నిర్వహించారు
  • ఉద్యమకారులను ప్రభుత్వం దూరం పెట్టింది

తెలంగాణ ప్రభుత్వం అట్టహాసంగా నిర్వహించిన ప్రపంచ తెలుగు మహాసభలపై తెలంగాణ పొలిటికల్ జేఏసీ ఛైర్మన్ కోదండరామ్ పెదవి విరిచారు. సభలు అంత గొప్పగా జరగలేదని అన్నారు. గతంలో జరిగిన సభలకు, ఈ సభలకు తేడా లేదని చెప్పారు. సమాఖ్యవాదాన్ని నిలబెట్టే విధంగా కార్యక్రమాన్ని నిర్వహించారని విమర్శించారు. తెలంగాణ కోసం పోరాడిన వారిని ప్రభుత్వం దూరం పెట్టిందని... ఇది చాలా దారుణమని అన్నారు. ఎలాంటి దశ, దిశ లేకుండానే మహాసభలు జరిగాయని చెప్పారు.

  • Loading...

More Telugu News