Sun 06:55 ఒకేసారి 2 లక్షల మందితో మాట్లాడనున్న కోవింద్... వినూత్న ప్రయోగానికి ఏపీ రెడీ! 27న ఏపీకి రానున్న రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అతిపెద్ద వీడియో కాన్ఫరెన్స్ ను ఏర్పాటు చేసిన ప్రభుత్వం అన్ని పట్టణాలు, మండల కేంద్రాల్లో ఏర్పాట్లు Read full story
Tue 21:13 మా రెడ్ లైన్స్ దాటొద్దు... ట్రంప్ హెచ్చరికలకు ఘాటుగా బదులిచ్చిన ఇరాన్ వెనక్కి తగ్గేది లేదంటూ ఇరాన్ తీవ్ర హెచ్చరిక ట్రంప్ విధించిన గడువు సమీపిస్తున్న వేళ పెరిగిన ఉద్రిక్తతలు ఇప్పటికే అమెరికా, ఇజ్రాయెల్ లక్ష్యాలపై దాడులు చేశామని ప్రకటన ప్రాంతీయ ఆయిల్, గ్యాస్ కేంద్రాలను ధ్వంసం చేస్తామని బెదిరింపు Read full story
Tue 20:53 'మావిగన్' నుంచి డైవర్షన్ కోసమే ఏబీఎన్ రాధాకృష్ణ ఈ వ్యాఖ్యలు చేశారు: జగన్ మహిళలను కించపరిచేలా దిగజారుడు వ్యాఖ్యలు చేశారని ఫైర్ 'మావిగన్' చర్చను పక్కదారి పట్టించేందుకే ఈ దాడి అని ఆరోపణ రాధాకృష్ణపై చర్యలు తీసుకోవాలని, క్షమాపణ చెప్పాలని డిమాండ్ చంద్రబాబు, పవన్ మౌనాన్ని తప్పుబట్టిన వైఎస్ జగన్ Read full story
Tue 20:39 రాబోయే 48 గంటలు ఎక్కడివారు అక్కడే... ఇరాన్లోని భారత పౌరులకు కేంద్రం ఎమర్జెన్సీ అలర్ట్ ఈ రాత్రి ప్రపంచచరిత్రలో కీలక ఘట్టంలా నిలిచిపోతుందన్న ట్రంప్ ఓ నాగరికత ముగిసిపోతుందని ఇరాన్ కు తీవ్ర హెచ్చరిక ఇరాన్ లోని భారత పౌరుల పరిస్థితి పట్ల అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం తదుపరి 48 గంటల పాటు ఇళ్లకే పరిమితం కావాలని సూచన సైనిక స్థావరాలు, విద్యుత్ కేంద్రాలకు దూరంగా ఉండాలని స్పష్టం Read full story
Tue 20:17 గౌహతిలో భారీ వర్షం... రాజస్థాన్ రాయల్స్, ముంబై మ్యాచ్ ఆలస్యం గౌహతిలో వర్షం కారణంగా రాజస్థాన్, ముంబై మ్యాచ్ ఆలస్యం మధ్యాహ్నం నుంచి కురుస్తున్న వర్షంతో మైదానంలో కవర్లు మైదానాన్ని సిద్ధం చేస్తున్న సిబ్బంది.. సూపర్ సాపర్లతో నీటి తొలగింపు రాత్రి 8:30 లోపు మ్యాచ్ మొదలైతే ఓవర్ల కుదింపు ఉండదు బుమ్రా, 15 ఏళ్ల సూర్యవంశీ పోరు కోసం అభిమానుల ఎదురుచూపు Read full story
Tue 20:06 ఆదాయానికి మించిన ఆస్తులు... దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి అరెస్ట్ ఆదాయానికి మించిన ఆస్తుల కేసు తాడేపల్లి, విశాఖ సహా నాలుగు ప్రాంతాల్లో ఏకకాలంలో ఏసీబీ దాడులు సోదాల్లో భారీగా బంగారం, వెండి, నగదు, భవనాలు గుర్తింపు గతంలోనూ అక్రమాల ఆరోపణలతో సస్పెన్షన్కు గురైన అధికారిణి విజయసాయి రెడ్డి పేరుతో ముడిపడి గతంలో శాంతిపై ఆరోపణలు Read full story
Tue 19:42 ఏపీ అగ్నిమాపక శాఖకు కొత్త రూపు... ఆధునిక వాహనాలు, పరికరాలు ప్రారంభించిన సీఎం చంద్రబాబు అగ్నిమాపక శాఖ ఆధునికీకరణకు ప్రభుత్వం శ్రీకారం రూ.33.25 కోట్ల విలువైన వాహనాలు, పరికరాలను ప్రారంభించిన సీఎం చంద్రబాబు రాష్ట్రంలో పెరుగుతున్న హై-రైజ్ భవనాలకు అనుగుణంగా ఆధునికీకరణ జరగాలన్న సీఎం ప్రజల ప్రాణాలను కాపాడటమే తొలి ప్రాధాన్యమని అధికారులకు స్పష్టం మొత్తం రూ.252.93 కోట్లతో శాఖను బలోపేతం చేసేందుకు ప్రణాళిక Read full story
Tue 19:28 కేరళలో ముగిసిన ప్రచార హోరు... ఎల్లుండి పోలింగ్ కేరళ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి మంగళవారం సాయంత్రం 6 గంటలకు తెర వరుసగా మూడోసారి అధికారం కోసం పినరయి విజయన్, గెలుపుపై ధీమాతో యూడీఎఫ్ ఈసారి కచ్చితంగా ఖాతా తెరుస్తామంటున్న బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ఏప్రిల్ 9న 2.71 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్న వైనం ప్రచార చివరి రోజున మూడు కూటముల భారీ రోడ్ షోలతో హోరెత్తిన కేరళ Read full story
Tue 19:10 కేరళలో బీజేపీ 'జీరో సీట్ల పార్టీ'... ఆ పార్టీకి ఓటు వేస్తే వృథా: శశిథరూర్ కీలక వ్యాఖ్యలు కేరళ ఎన్నికల్లో బీజేపీ ప్రభావం ఉండదని వ్యాఖ్య ప్రధాని మోదీ ప్రచారంతో రాష్ట్రంలో బీజేపీకి ప్రయోజనం ఉండదు ఎల్డీఎఫ్పై వ్యతిరేకతను బీజేపీకి ఓటేసి వృథా చేయవద్దు రాష్ట్రంలో యూడీఎఫ్ స్పష్టమైన ఆధిక్యంతో గెలుస్తుందని ధీమా విపత్తుల నిర్వహణలో పినరయి ప్రభుత్వం విఫలమైందని విమర్శ Read full story
Tue 18:59 కాలేజీ విద్యలో మార్పులు, వేగంగా ఇళ్ల నిర్మాణం... అధికారులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం ప్రభుత్వ పథకాల అమలుపై ఆర్టీజీఎస్ నుంచి సీఎం సమీక్ష 5 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం కాలేజీ విద్యలో ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా మార్పులు ప్రమాదాల నివారణ, ప్రజా భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచన అవేర్ 2.0 మొబైల్ యాప్ను ప్రారంభించిన ముఖ్యమంత్రి Read full story