మాజీ ఎంపీ లగడపాటి: తెలంగాణ శాసనమండలిలో మాజీ ఎంపీ లగడపాటి.. ఎమ్మెల్సీలకు శుభలేఖలు!

  • తనయుడి పెళ్లి ఆహ్వానాల పనిలో లగడపాటి
  • తెలంగాణ ఎమ్మెల్సీలను కలిసి శుభలేఖలు ఇచ్చిన మాజీ ఎంపీ
  • వివాహానికి తప్పక రావాలని కోరిన వైనం
విజయవాడ మాజీ ఎంపీ లడగపాటి రాజగోపాల్ తన కుమారుడి పెళ్లి పిలుపుల నిమిత్తం చాలా బిజీగా ఉన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజాప్రతినిధులను ఆహ్వానించే నిమిత్తం ఈరోజు శాసనమండలికి వెళ్లారు. పలువురు ఎమ్మెల్సీలకు శుభలేఖలను అందజేసి వివాహానికి రావాల్సిందిగా ఆహ్వానించారు. కాగా, నిన్న సాయంత్రం సీఎం కేసీఆర్ ను లగడపాటి కలిశారు. తన కుమారుడి వివాహానికి రావాల్సిందిగా ఆహ్వానించడం జరిగింది.
మాజీ ఎంపీ లగడపాటి
తెలంగాణ శాసనమండలి

More Telugu News