: వెనుకబాటుతనం నిర్మూలనకు ప్రత్యేక ప్రాంతీయ మండళ్లు అవసరం: లోక్ సత్తా జేపీ

వెనుకబాటుతనం నిర్మూలనకు ప్రత్యేక ప్రాంతీయ మండళ్ల ఏర్పాటు అవసరమని లోక్ సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ (జేపీ) అన్నారు. ఈ రోజు ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ఉత్తరాంధ్ర, రాయలసీమకు ప్రత్యేక ప్రాంతీయ మండళ్లు, జిల్లా స్థాయిలో అంబుడ్స్ మెన్ వ్యవస్థ ఏర్పాటు చేయాలని కోరారు. అదే విధంగా, స్థానిక సంస్థలకు అధికారాలు, నిధులు ఇస్తే ప్రభుత్వాలపై భారం తగ్గుతుందని జేసీ అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News