: జగన్ కు అధికారం పిచ్చి పట్టింది: జేసీ దివాకర్ రెడ్డి

వైఎస్సార్సీపీ అధినేత జగన్ కు అధికారం పిచ్చి పట్టిందని టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఆరోపించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, జగన్ ఎప్పటికీ సీఎం కాలేరని అన్నారు. దివాకర్ ట్రావెల్స్ బస్సు ప్రమాద సంఘటనపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు అర్థరహితమని, బస్సు ప్రమాదం కేవలం మానవ తప్పిదమేనన్న విషయాన్ని వారు గ్రహించాలని జేసీ సూచించారు.

More Telugu News