: జాతీయ జెండాను ఆవిష్కరించిన రాష్ట్రపతి!

ఢిల్లీ రాజ్ పథ్ లో గణతంత్ర వేడుకలు ప్రారంభమయ్యాయి. భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా 21 శతఘ్నులు గర్జించాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా యూఏఈ యువరాజ్ జాయేద్ హాజరయ్యారు. గణతంత్ర దినోత్సవ వేడుకలకు జాయేద్ తో కలసి రాష్ట్రపతి విచ్చేశారు. వీరికి ఉప రాష్ట్రపతి, ప్రధాని మోదీ, త్రివిధ దళాధిపతులు ఆహ్వానం పలికారు. ప్రస్తుతం రాష్ట్రపతి సైనిక వందనం స్వీకరిస్తున్నారు.

More Telugu News