: ‘ఏంటయ్యా, నా కొడుకు ఇలా ఉన్నాడు?’ అని హరికృష్ణ నాతో అన్నారు: పూరీ జగన్నాథ్

‘ఏంటయ్యా, నా కొడుకు ఇలా ఉన్నాడు’ అని ‘ఇజమ్’ ట్రైలర్ చూసిన నందమూరి హరికృష్ణ తనతో అన్నారని దర్శకుడు పూరీ జగన్నాథ్ నవ్వుతూ చెప్పారు. ఈ చిత్రం కోసం కల్యాణ్ రామ్ చాలా కష్టపడ్డాడని, అతని బాడీ చూస్తుంటే తనకు కూడా ఎక్సర్ సైజ్ చేయాలనిపిస్తోందని అన్నారు. అంతకుముందు, ‘ఇజమ్’ సినిమా ఆడియో సీడీని నందమూరి హరికృష్ణ ఆవిష్కరించారు. మొదటి సీడీని ఆయన నుంచి జూనియర్ ఎన్టీఆర్ స్వీకరించారు.

More Telugu News