: టీఆర్ఎస్ కు అభినందనలు తెలిపిన కోదండరాం

జీహెచ్ఎంసీ ఎన్నికలో చారిత్రక విజయం నమోదు చేసుకున్న తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి టి.జేఏసీ ఛైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అభినందనలు తెలిపారు. టీఆర్ఎస్ తో గ్రేటర్ అభివృద్ధి అవుతుందని ప్రజలు ఆకాంక్షిస్తున్నారని పేర్కొన్నారు.

More Telugu News