: సమస్యలను పక్కనపెట్టి, కేసీఆర్ కుంభకర్ణుడిలా నిద్రపోతున్నారు!: నారా లోకేశ్

తెలంగాణలో సమస్యలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సిన ముఖ్యమంత్రి కేసీఆర్ కుంభకర్ణుడిలా నిద్రపోతున్నారని టీడీపీ నేత నారా లోకేశ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘గ్రేటర్’ ఎన్నికల నేపథ్యంలో పలు వార్డుల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ, 20 నెలల కాలంలో కేసీఆర్ సర్కార్ ఒరగబెట్టిందేమిటని ఆయన ప్రశ్నించారు. ఏపీ సీఎం చంద్రబాబు చొరవతోనే కేంద్రం తెలంగాణకు 50 వేల ఇళ్లు ఇచ్చిందని, హైదరాబాద్ కు కృష్ణా నీరు తెచ్చింది చంద్రబాబేనని అన్నారు.

More Telugu News