: పద్మ అవార్డుల జాబితా
ఇండియాలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే పద్మ అవార్డులను 2016 సంవత్సరానికి గాను మోదీ సర్కారు ప్రకటించింది. ఆ జాబితాలోని పూర్తి వివరాలివి...
* పద్మ విభూషణ్
కుమారి యామినీ కృష్ణమూర్తి (కళలు, సంప్రదాయ నృత్యం)
రజనీకాంత్ (కళలు, సినిమా)
శ్రీమతి గిరిజా దేవి (కళలు, క్లాసికల్ ఓకల్)
రామోజీరావు (సాహిత్యం, విద్య, జర్నలిజం)
డాక్టర్ విశ్వనాధన్ శాంత (వైద్యం - ఆంకాలజీ)
శ్రీశ్రీ రవిశంకర్ (ఇతరములు - ఆధ్యాత్మికం)
జగ్మోహన్ (పబ్లిక్ అఫైర్స్)
డాక్టర్ వాసుదేవ కల్ కుంతే (సైన్స్ అండ్ ఇంజనీరింగ్)
మరణానంతరం పద్మ విభూషణ్ పొందిన వారు / విదేశీయులు
అరవింద్ దీక్షిత్ (విదేశీయుడు, లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్)
దివంగత దీరూభాయ్ అంబానీ (ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ)
* పద్మభూషణ్
అనుపమ్ ఖేర్ (కళలు, సినిమా)
ఉదిత్ నారాయణ్ (కళలు - నేపథ్య గానం)
రామ్ వీ సుతార్ (కళలు - శిల్పాలు)
హైష్ నామ్ కన్హయిలాల్ (కళలు - థియేటర్)
వినోద్ రాయ్ (సివిల్ సర్వీసెస్)
డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ (సాహిత్యం, విద్య)
ప్రొఫెసర్ ఎన్.ఎస్.రామానుజ తాతాచార్య (సాహిత్యం, విద్య)
డాక్టర్ బ్రిజేందర్ సింగ్ హమ్ దర్ద్ (సాహిత్యం, విద్య, జర్నలిజం)
ప్రొఫెసర్ డి.నాగేశ్వర్ రెడ్డి (వైద్యం - గ్యాస్ట్రోఎంట్రాలజీ)
స్వామి తేజోమయానంద (ఇతరములు - ఆధ్యాత్మికం)
(పూర్తి జాబితా మరికాసేపట్లో)