: కేసీఆర్ రేపటి షెడ్యూల్ ఇదే
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి హాజరవుతున్నారు. ఆయన రేపటి షెడ్యూల్ ఈ విధంగా ఉంది.
* ఉదయం 10.15 గంటలకు సూర్యాపేట నుంచి హెలికాప్టర్ లో బయల్దేరుతారు.
* 10.45కి అమరావతి చేరుకుంటారు.
* మధ్యాహ్నం 2 గంటల వరకు అమరావతిలో ఉంటారు.
* 2.30కి సూర్యాపేట చేరుకుంటారు. స్థానిక గొల్లబజార్ లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు శంకుస్థాపన చేస్తారు.
* సాయంత్రం 4.30 గంటలకు దత్తత గ్రామం ఎర్రవెల్లికి వెళతారు.
* 6 గంటలకు నర్సన్న పేట గ్రామంలో పర్యటిస్తారు.