: ట్యాంక్ బండ్ పై కాకా విగ్రహం ఏర్పాటుకు ఉత్తర్వులు

హైదరాబాదు నగరంలోని ట్యాంక్ బండ్ పై కాంగ్రెస్ సీనియర్ నేత, దివంగత జి.వెంకటస్వామి విగ్రహం ఏర్పాటు కాబోతుంది. ఈ మేరకు ఆయన విగ్రహం ఏర్పాటు చేసేందుకు అనుమతినిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఈ రోజు ఉత్తర్వులు జారీ చేసింది. సాగర్ వర్క్ లో కాకా విగ్రహం ఏర్పాటు చేస్తారు. గతేడాది డిసెంబర్ లో తీవ్ర అనారోగ్యంతో ఆయన మరణించిన సంగతి తెలిసిందే. అదే సమయంలో వెంకటస్వామి విగ్రహం ఏర్పాటు చేస్తామని టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటించింది.

More Telugu News