: వేములవాడ ఆలయంలో ప్రసాదం పరిమాణం, ధర పెంపు

కరీంనగర్ లోని వేములవాడ రాజన్న ఆలయంలో ప్రసాదం పరిమాణం, ధర పెంచాలని దేవాదాయ శాఖ నిర్ణయించింది. ఈ మేరకు లడ్డూ ధర రూ.10 నుంచి రూ.15కు పెంచారు. పులిహోర ధర రూ.5 నుంచి 10కి పెంచారు. ఇక లడ్డూ పరిమాణంను 80 గ్రాముల నుంచి 100 గ్రాములకు పెంచారు. పెరిగిన ధరలు ఎల్లుండి నుంచి అమలులోకి రానున్నాయి.

More Telugu News