: ఏపీ కరవు మండలాల జాబితాలో మరో ఎనిమిది

ఆంధ్రప్రదేశ్ లో కరవు మండలాల జాబితాలో మరో 8 మండలాలు చేరాయి. కర్నూలు జిల్లాలోని ఎనిమిది మండలాలను ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కరవు మండలాలుగా మిడ్తూరు, ఆలూరు, చిప్పగిరి, దేవనకొండ, తుగ్గలి, గడివేముల, జూపాడుబంగ్లా, పత్తికొండ ఉన్నాయి. వాటితో రాష్ట్రంలో కరవు మండలాల సంఖ్య 238కి చేరింది.

More Telugu News