: రైల్వేబడ్జెట్ ప్రధాన అంశాలు- 1

కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేశ్ ప్రభు కొద్దిసేపటి క్రితం పార్లమెంటులో రైల్వే బడ్జెట్టును ప్రవేశపెట్టారు. బడ్జెట్ పై లోక్ సభలో మంత్రి ప్రసంగం కొనసాగుతోంది. అందులోని ముఖ్యాంశాలు... - ప్యాసింజర్ ఛార్జీలు యథాతథం - కొత్తగా 1.38 లక్షల కిలోమీటర్ల మేర రైల్వే లైన్ల ఏర్పాటు - ప్రైవేట్ భాగస్వామ్యంతో కొత్త ప్రాజెక్టులు - ప్రాజెక్టుల నిర్మాణంలో రాష్ట్రాల భాగస్వామ్యం - రైళ్లలో బయో టాయిలెట్స్ ఏర్పాటు - ఆరు నెలల్లో 17 వేల బయో టాయిలెట్స్ ఏర్పాటు లక్ష్యం - 650 రైల్వే స్టేషన్లలో కొత్తగా టాయిలెట్స్ నిర్మాణం - రాజధాని ఎక్స్ ప్రెస్ ల వేగం పెంపునకు చర్యలు - 5 నిమిషాల్లోనే ప్రయాణికులకు టికెట్ల జారీ - మహిళల భద్రతకు టోల్ ఫ్రీ నెంబరు 182 - ప్రయాణికులకు నాణ్యమైన ఆహారం అందించేందుకు కృషి - రానున్న ఐదేళ్లలో 8.50 లక్షల కోట్ల పెట్టుబడులు

More Telugu News