భూసేకరణ చట్ట సవరణ ఆర్డినెన్స్ కు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోద ముద్ర వేశారు. గతంలో యూపీఏ హయాంలో తీసుకువచ్చిన భూసేకరణ చట్టానికి కేంద్ర కేబినెట్ సవరణలు చేసిన విషయం తెలిసిందే.