: భూసేకరణ చట్ట సవరణకు రాష్ట్రపతి ఆమోద ముద్ర

భూసేకరణ చట్ట సవరణ ఆర్డినెన్స్ కు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోద ముద్ర వేశారు. గతంలో యూపీఏ హయాంలో తీసుకువచ్చిన భూసేకరణ చట్టానికి కేంద్ర కేబినెట్ సవరణలు చేసిన విషయం తెలిసిందే.

More Telugu News