: గవర్నర్ తో సమావేశమైన బాబు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ తో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు సమావేశమయ్యారు. నూతన సంవత్సరం సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. గవర్నర్ ను మర్యాదపూర్వకంగా కలిశానని ఆయన వెల్లడించారు.

More Telugu News