: అసెంబ్లీకి వెళ్లేముందు ఎన్టీఆర్ ఘాట్ వద్ద చంద్రబాబు నివాళి

శాసనసభ సమావేశాలు మరికాసేపట్లో ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు. ఆయన వెంటే పార్టీ ప్రముఖులు ఉన్నారు. అనంతరం, బాబు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి అసెంబ్లీకి బయల్దేరారు. అటు, శాసనసభ వ్యవహారాల సలహా సంఘం సమావేశం ప్రారంభమైంది.

More Telugu News