: సాయంత్రం 4.30 గంటలకు చక్రి అంత్యక్రియలు

సినీ సంగీత దర్శకుడు చక్రి అంత్యక్రియలు ఈ సాయంత్రం 4.30 గంటలకు జరగనున్నాయి. పంజాగుట్ట శ్మశాన వాటికలో అంత్యక్రియలను నిర్వహించనున్నారు. ప్రస్తుతం అభిమానుల దర్శనార్థం భౌతికకాయాన్ని ఫిలిం ఛాంబర్ వద్ద ఉంచారు. అనంతరం అక్కడ నుంచి చక్రి నివాసానికి తరలిస్తారు. అక్కడ నుంచి పంజాగుట్ట శ్మశాన వాటికకు తీసుకెళతారు.

More Telugu News