: రైల్వే శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన సురేశ్ ప్రభు

కేంద్ర రైల్వే శాఖ మంత్రిగా సురేశ్ ప్రభు బాధ్యతలు చేపట్టారు. సదానందగౌడ నుంచి ఈ శాఖ బాధ్యతలను ఆయన స్వీకరించారు. ఇక నుంచి న్యాయశాఖ బాధ్యతలను సదానంద చూడనున్నారు. తొలిసారి చేపట్టిన కేబినెట్ విస్తరణలో పదవి దక్కించుకున్న సురేశ్, నిన్న (ఆదివారం) ప్రమాణ స్వీకారం చేసిన గంట వ్యవధిలోనే శివసేన నుంచి బీజేపీలో చేరారు.

More Telugu News