: ఆ దారుణానికి పాల్పడింది కుమారులే!

విజయవాడ ఫెర్రీలో దంపతులపై యాసిడ్ దాడికి పాల్పడిన దుండగులను పోలీసులు గుర్తించారు. ఆ దంపతుల కుమారులే స్నేహితులతో కలసి తల్లిదండ్రులపై యాసిడ్ దాడికి పాల్పడినట్టు దర్యాప్తులో వెల్లడైంది.

More Telugu News