: అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించిన ఐబీ

అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఇంటలిజెన్స్ బ్యూరో (ఐబీ) హెచ్చరికలు జారీ చేసింది. దీపావళి పండుగ సందర్భంగా ఉగ్రవాదులు దాడులకు పాల్పడే అవకాశం ఉందని హెచ్చరించింది. అలసత్వం ప్రదర్శించకుండా అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించింది.

More Telugu News