: శ్రీవారి సమాచారం

ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. శ్రీవారి ఉచిత దర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. కాలినడకన వచ్చే భక్తులకు 8 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 6 గంటలు పడుతోంది. ఈ ఉదయానికి 31 కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి. భక్తులు బయట క్యూలైన్లలో వేచి ఉన్నారు.

More Telugu News