: థాయ్ లాండ్ లో పడవ ప్రమాదం... ముగ్గురు హైదరాబాదీల మృతి

థాయ్ లాండ్ లో పడవ బోల్తాపడిన ఘటనలో ముగ్గురు హైదరాబాదీలు దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటనలో యువ పారిశ్రామికవేత్త (సూర్యలత స్పిన్నింగ్ మిల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్) యశ్ అగర్వాల్ (27), ఆయన భార్య పంకూరి మిఠల్ (26), మరో వ్యక్తి మృతి చెందారని అక్కడి అధికారులు సమాచారం అందించారు. మృతులందరూ బంజారాహిల్స్ లో నివాసం ఉంటున్నారు.

More Telugu News