: నందిగామ ఉపఎన్నిక...ఆధిక్యంలో టీడీపీ అభ్యర్థి తంగిరాల సౌమ్య

నందిగామ ఉపఎన్నికలో తొలి రౌండ్ పూర్తయ్యేసరికి టీడీపీ అభ్యర్థి తంగిరాల సౌమ్య ఆధిక్యంలో ఉన్నారు. మొదటి రౌండ్ తర్వాత 5,690 ఓట్ల లీడింగ్ లో టీడీపీ అభ్యర్థి సౌమ్య ఉన్నారు.

More Telugu News