: శ్రీవారి సమాచారం
ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం తిరుమలలో భక్తుల రద్దీ తక్కువగా ఉంది. శ్రీవారి సర్వదర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. ఇక, ప్రత్యేక దర్శనానికి ఒక గంట, కాలినడకన వచ్చే భక్తులకు 2 గంటల సమయం పడుతోంది. ఈ ఉదయానికి 3 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారిని నిన్న 63,737 మంది భక్తులు దర్శించుకున్నారు.