: విశాఖ ప్రజలపై 10 గంటల నుంచి 1 గంట వరకు హెలికాప్టర్ తో పూల వాన

విశాఖ లోక్ సభ స్వతంత్ర అభ్యర్ధి డాక్టర్ కూటికుప్పల సూర్యారావు వినూత్న ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఈ నెల 5న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు హెలికాప్టర్ లో విశాఖలోని ఏడు నియోజకవర్గాల ప్రజలపై పూల వాన కురింపించనున్నారు. ఇందు కోసం ఈసీ, సీపీ నుంచి అనుమతి కూడా తీసుకున్నారు. తనను గెలిపిస్తే విశాఖ ప్రజల సమస్యలు పరిష్కరిస్తానని కూటికుప్పల సూర్యారావు తెలిపారు.

More Telugu News