: విజయనగరం జిల్లా రంగంపేటలో భారీ వర్షం... ముగ్గురు మృతి

విజయనగరం జిల్లా సీతానగరం మండల పరిధిలోని రంగంపేటలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈదురుగాలుల ధాటికి ఓ రేకుల షెడ్డు కూలిపోవడంతో ముగ్గురు మృతి చెందారు.

More Telugu News