: రాజమండ్రిలో రేపు పవన్ బహిరంగ సభ

తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో రేపు జనసేన అధినేత పవన్ కల్యాణ్ బహిరంగ సభ జరగనుంది. మధ్యాహ్నం ఒంటి గంటకు పవన్ సభ ఉంటుంది. ఎన్టీఏకు మద్దతుగా ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న సంగతి తెలిసిందే.

More Telugu News