: రుణమాఫీ ఆంధ్ర, తెలంగాణకు రాహుల్ ఇచ్చిన స్పెషల్ ఆఫర్: చిదంబరం

కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు ఇటీవల హైదరాబాదు బహిరంగ సభలో ప్రకటించిన రైతు రుణమాఫీ ఆంధ్ర, తెలంగాణకు మాత్రమే పరిమితమని కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం తెలిపారు. రెండు రాష్ట్రాల మేనిఫెస్టోలో ఈ అంశాలను పొందుపరిచామని ఆయన చెప్పారు. దేశంలోని ఇతర రాష్ట్రాలకు రైతు రుణమాఫీ వర్తించదని చిదంబరం స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణలో జరిగిన సభలో రాహుల్ గాంధీ రైతులకు రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తామని ప్రకటించిన విషయం విదితమే.

More Telugu News