: చెన్నై పేలుళ్లలో గాయపడ్డ తెలుగు వారు

ఈ ఉదయం చెన్నై రైల్వే స్టేషన్లో జరిగిన పేలుళ్లో సుమారు 20 మందికి గాయాలు కాగా, అందులో రాష్ట్రానికి చెందిన వారు కూడా కొందరు ఉన్నట్లు వెల్లడైంది. గాయపడిన వారిలో విశాఖపట్టణానికి చెందిన మురళి, చీరాలకు చెందిన ఆంజనేయులు ఉన్నట్లు గుర్తించారు.

More Telugu News