: టీడీపీ నేతలపై మజ్లిస్ దాడి

హైదరాబాద్ నగర తెలుగుదేశం పార్టీ నేతలు మన్నన్, మన్మోహన్ అటల్ పై మజ్లిస్ కార్యకర్తలు దాడి చేశారు. ఈ దాడిలో గాయపడిన మన్నన్ ను ఆసుపత్రికి తరలించారు.

More Telugu News