: ఎంఐఎం, టీడీపీ బాహాబాహీ

రంగారెడ్డి జిల్లా మైలార్ దేవులపల్లిలో ఎంఐఎం, టీడీపీకి చెందిన కార్యకర్తలు బాహాబాహీకి దిగారు. ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడ్డారు. దీంతో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. అతడిని స్థానిక ఆసుపత్రికి తరలించారు.

More Telugu News