: ఆళ్లగడ్డకు చేరుకున్న జగన్

వైఎస్సార్సీపీ అధినేత జగన్ కర్నూలు జిల్లా ఆళ్లగడ్డకు చేరుకున్నారు. వైకాపా నాయకురాలు శోభానాగిరెడ్డి అంత్యక్రియలలో ఆయన పాల్గొననున్నారు. జగన్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా వచ్చారు. మరికాసేపట్లో శోభ అంత్యక్రియలు జరగనున్నాయి.

More Telugu News