: స్పృహ కోల్పోయిన భూమా నాగిరెడ్డి

తన భార్య శోభ మరణ వార్త వినగానే ఆమె భర్త భూమా నాగిరెడ్డి షాక్ కు గురై, స్పృహ కోల్పోయారు. వెంటనే వైద్య సిబ్బంది స్పందించడంతో ఆయన కోలుకున్నారు. భార్య మరణాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు.

More Telugu News