: చిత్తూరు జిల్లా కాణిపాకం ఆలయంలో పురందేశ్వరి పూజలు

చిత్తూరు జిల్లా కాణిపాకం వినాయకుడి ఆలయంలో బీజేపీ నేత పురందేశ్వరి పూజలు నిర్వహించారు. అనంతరం ఆమె కుటుంబ సమేతంగా వెళ్లి రాజంపేట లోక్ సభ స్థానానికి నామినేషన్ దాఖలు చేయనున్నారు.

More Telugu News