: కోలార్ చేరుకున్న పవన్

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కర్ణాటకలోని కోలార్ చేరుకున్నారు. హైదరాబాదు నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో బెంగళూరు చేరుకున్న ఆయన... అక్కడ నుంచి కోలార్ చేరుకున్నారు. ఇక్కడి బహిరంగ సభలో బీజేపీకి మద్దతుగా ఆయన ప్రసంగించనున్నారు.

More Telugu News