: టీడీపీలో చేరాలనుకుంటున్నా: గుంతకల్ ఎమ్మెల్యే

అనంతపురం జిల్లా గుంతకల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే మధుసూధన్ గుప్తా టీడీపీ అధినేత చంద్రబాబును కలిశారు. అనంతరం, ఆయన మీడియాతో మాట్లాడారు. తాను కాంగ్రెస్ పార్టీని వీడి టీడీపీలో చేరాలనుకుంటున్నట్టు తెలిపారు. సీమాంధ్ర అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమని చెప్పారు.

More Telugu News