లోక్ సభకు పోటీ చేయనున్న ముగ్గురు అభ్యర్థులను సీపీఎం ప్రకటించింది. వీరిలో, అరకు - మిడియం బాబూరావు, నల్గొండ - నర్శింహారెడ్డి, భువనగిరి - సీతారాములు ఉన్నారు.