తెలంగాణాకు సంబంధించి ఖరారు చేసిన 110 మంది అసెంబ్లీ అభ్యర్ధుల జాబితా ప్రకటనను కాంగ్రెస్ అధిష్ఠానం ఆదేశంతో నిలిపివేశారు.