: శంషాబాద్ ఎయిర్ పోర్టులో 1.5కిలోల బంగారం పట్టివేత

శంషాబాద్ ఎయిర్ పోర్టులో సుమారు రూ.44 లక్షలు విలువ చేసే 1.5 కిలోల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. దుబాయ్ నుంచి వచ్చిన ఇద్దరు కేరళ వాసుల నుంచి ఈ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా బంగారాన్ని తరలిస్తున్న వీరిద్దరిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

More Telugu News