: మహబూబ్ నగర్ లో అత్యధిక ఉష్ణోగ్రత నమోదు

దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. ఇవాళ మహబూబ్ నగర్లో దేశంలోనే అత్యధికంగా ఉష్ణోగ్రత నమోదు అయింది. మహబూబ్ నగర్ లో ఇవాళ 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయిందని వాతావరణ విభాగం తెలిపింది.

More Telugu News