: తొలిరోజే 50 కాపీయింగ్ కేసులు నమోదు

పదోతరగతి పరీక్షలు ప్రారంభమైన తొలిరోజునే 50 కాపీయింగ్ కేసులు నమోదు అయ్యాయి. ఈరోజు జరిగిన మొదటి రోజు పరీక్షకు 95 శాతం విద్యార్థులు హాజరయ్యారు.

More Telugu News