: టీడీపీలో చేరనున్న పిన్నమనేని, మండలి

తెలుగుదేశం పార్టీలోకి వలసలు వెల్లువెత్తుతున్నాయి. మాజీ మంత్రులు పిన్నమనేని వెంకటేశ్వరరావు, మండలి బుద్ధప్రసాద్ త్వరలో టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు.

More Telugu News