: కేసీఆర్ ను కలిసిన బ్రాహ్మణ సంఘం ప్రతినిధులు

తెలంగాణ బ్రాహ్మణ సంఘం ప్రతినిధులు నేడు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను కలిశారు. తెలంగాణలోని బ్రాహ్మణుల సమస్యలను టీఆర్ఎస్ మేనిఫెస్టోలో చేరుస్తామని ఈ సందర్భంగా కేసీఆర్ హామీ ఇచ్చారు.

More Telugu News