: బీజేపీ నేత హత్యకు కుట్ర...ముగ్గురి అరెస్టు

హైదరాబాదుకు చెందినా బీజేపీ నాయకుడు రాజాసింగ్ హత్యకు కుట్ర పన్నిన ముగ్గుర్ని నాంపల్లి పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి పోలీసులు మారణాయుధాలు స్వాధీనం చేసుకున్నారు.

More Telugu News