: విభజన ప్రక్రియ సమీక్షించనున్న జీవోఎం

రేపు ఢిల్లీలోని హోం శాఖ కార్యాలయంలో కేంద్ర మంత్రుల బృందం సమావేశం కానుంది. ఈ సందర్బంగా ఆంధప్రదేశ్ విభజన ప్రక్రియను సమీక్షిస్తారు.

More Telugu News