: గవర్నర్ కు చంద్రబాబు ఫోన్

రాష్ట్ర గవర్నర్ నరసింహన్ కు టీడీపీ అధినేత చంద్రబాబు ఫోన్ చేశారు. శేషాచలం అడవుల్లో చెలరేగిన కార్చిచ్చును అదుపుచేయడానికి చర్యలు తీసుకోవాలని బాబు కోరారు. అంతేకాకుండా, గ్రామాల్లో కరెంట్ కోతలను ఎత్తివేయాలని విజ్ఞప్తి చేశారు.

More Telugu News